హిమాలయ పర్వతాల పై ఉన్న అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Bus Accident: అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి స్వంత జిల్లాకు వస్తున్న ఓ బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 21 మంది తీవ్రంగా
ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడొచ్చన్న హెచ్చరికలతో అధికారులు శనివారం రెండో రోజూ అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. దీంతో బాల్టాల్, పహల్గాం బేస్ క్యాంపుల వద్ద వేలాది మంది భక్తులు �
సోనామార్గ్: అమర్నాథ్ యాత్రికుల కోసం బాల్తాల్ బేస్ క్యాంపు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్నాథ్ యాత్ర రేపటి నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లోని సోనామార్గ్�