రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థా�
హైదరాబాద్లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు (E-positive Energy labs) మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
న్యూఢిల్లీ, మే 25: అమరరాజా బ్యాటరీస్లో 10 శాతం వాటాను మరో కార్ల బ్యాటరీ కంపెనీ క్లారియోస్ మంగళవారం బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. ఈ వాటా విలువ రూ.1,276 కోట్లు. షేరుకు రూ.747.22 సగటు ధరపై 1,70,81,250 అమరరా