ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Pawan Kalyan | అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో రెండువందలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప
Election Campaign | ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో రెండు గంటల ముందుగానే ప్రచారం ముగిసింది . అరకు, పాడేరు, రంపచోడవరం ప్రచారంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని ముగించారు.