దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగి�
ఎల్ఐసీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోట్లాది మందికి జీవిత బీమా సేవలందిస్తున్న ఎల్ఐసీని పోరాటాలు చేసి రక్షించుకొంటామని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వీ రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నా