మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్గా మారింది అలియా భట్. ఇన్నాళ్లు నటిగా ఉన్న అలియా ఇప్పుడు నిర్మాతగా మారింది. డార్లింగ్స�
ముంబై,జులై 2: ప్రముఖ వస్త్ర సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ “ఔరెలియా” కోసం బాలీవుడ్ నటి అలియా భట్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న
అలియాభట్ టైటిల్ రోల్లో సంజయ్లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. వేశ్య వృత్తి నుంచి ముంబయి మహిళాడాన్గా ఎదిగిన గంగూబాయి కతియావాడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస
కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న అపోహల్ని రూపుమాపి వారిని చైతన్యవంతుల్ని చేసేందుకు కథానాయిక అలియాభట్ సిద్ధమైంది. ఇందుకోసం పోడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఆడియోమాటిక్పై ఐదు ఎపిసోడ్లతో ఓ సిరీస్ను నిర్�
సమకాలీన తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. వసూళ్లపరంగా టాలీవుడ్ దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా పేరుతెచ్చుకోవడంతో పరభాషలకు చెందిన అగ్రతారలు కూడ
సెకండ్ వేవ్ వలన ప్రస్తుతం దేశంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితులలో కరోనాతో బాధపడే వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. రీసె
బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే.. మీరు మాత్రం మాల్దీవులకు వెళ్లి ఫొటోలను సోషల్ మీడి�
బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్, రణ్బీర్ కపూర్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరి వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. ఈ ఏడాది పక్కా జరుగుత�
కరోనా సెకండ్ వేవ్ ప్రముఖులపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.ఈ నెల మొదట్లో అలియా భట్ కరోనా బారిన పడగా, ఈ విష�
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుస షూటింగ్స్లలో పాల్గొంటున్న నేపథ్యంలో అలియాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే క్వార�
అలియాభట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తూ డా॥ జయంతిలాల్ గడతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్గణ్, ఇమ్రాన్ హష్మీ అ�
ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ గంగూభామ్ కతియావాడి అనే పేరుతో సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వివాదాలతోనే ఎక్కువగా వార�