ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామస్తులు నడుం బిగించారు. బెల్ట్ షాపుల భరతం పట్టాలని
Uppulapalli | మద్యం రక్కసి ముగ్గురు యువకుల ఉసురు తీసింది. పసిబిడ్డలకు తండ్రిని, కుటుంబానికి పెద్దను దూరంచేసింది. దీంతో గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. సర్వ అనర్థాలకు కారణమైన మద్యం రక్కసిని తమ గ్రామం నుంచి తరిమికొట�
బీజేపీ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మద్య నిషేధం అపహాస్యం పాలవుతున్నది. తొమ్మిదేండ్ల క్రితం రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించారు. అయితే అడుగుకో క్వార్టర్, గజానికో ఫుల్ సీసా తరహాలో పెద్దయెత్తున అక్ర�