గర్భిణులు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో మద్యం తాగితే.. పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిట�
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మంద భీమయ్య (70) మద్యం మైకంలో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Man Kills Daughter | మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.