భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజూ కాల్పులు విరమణ ఒప్పందానికి �
Landmine Blast | జమ్మూ కశ్మీర్లోని అకునూర్ సెక్టార్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) పొడవునా ఏర్పాటు చేసిన మందు పాతర పేలడంతో ఒక అధికారితోపాటు ఇద్దరు సైనికులు మృత్యువాత పడ్డారు.
Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
శ్రీనగర్ : జమ్మూ డివిజన్లోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండ