ఎనిమిదేండ్ల క్రితం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధి పడమటితండాకు చెందిన 09 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొ
ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. రిజర్వాయర్ల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దుంకుతుంది. కానీ.. రిజర్వాయర్ నుంచి నేరుగా ఉన్న డిస్ట్రిబ్యూటరీకి మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో నీరందని పరి�