Boycott Turkey | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ వ్యాపారులు తుర్కియేతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఆన్లైన్లో దుస్తులను విక్రయిస్తున్న ఆజియో తాజాగా ‘బిగ్ బోల్డ్ సేల్'ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
దేశీయ ప్రీమియర్ లైఫ్ైస్టెల్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్నకు చెందిన ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ అజియో.. డీ2సీ ఆధారిత ఈ-కామర్స్ వేదిక అజియోగ్రామ్ను గురువారం ప్రకటించింది. భారతీయ ఫ్యాషన్ స్టార్టప్స్ సాధి
2,999తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాబోయే స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్తో ప్రీపెయిడ్ ప్లాన్ను తమ అధికారిక ట్విట్ట