లక్నో: తన కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనప
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి యూపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిని యూపీ పోలీసులు తమ అల్లుడిలా చూస్తున్నారని కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కలిశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆయన కుమారుడు ప్రయాణించిన కారు రైతులపై దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. �
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని కేంద్ర మంత్రి అజ�
న్యూఢిల్లీ: ఓ కేంద్ర మంత్రి తనయుడు ఆందోళన చేస్తున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు చా�