బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్