‘యాజమాన్యం మొండివైఖరి వీడి.. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సింగరేణి వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా చేపట్టనున్న సమ్మెకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలి’ అని గుర్తింపు కా
మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే సింగరేణి సంస్థలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ప్రచార కార్యదర్శి వీరస్వామి ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్