ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.
జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జక్రాన్పల్లిలో ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర�
మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణలో భాగంగా రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిం ది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని క�