ఆదిలాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. ఈ విషయంలో సీఎం, జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని కోరారు.