ఆదిలాబాద్లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.