కొత్తగా స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎయిర్ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్�
Airtel-AirFiber | యూజర్లకు 5జీ ఇంటర్నెట్ సేవలు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్ టెల్ కసరత్తు చేస్తున్నది. అందుకోసం ఎయిర్ ఫైబర్ అనే డివైజ్ తెస్తున్నది.