దేశీయ విమాన ప్రయాణికులకు శుభవార్త. అదనపు చార్టీల భారం నుంచి విమాన ప్రయాణికులు ఉపశమనం పొందనున్నారు. సీటు ఎంపిక కోసం చెల్లిస్తున్న అదనపు చార్జీలను తొలగించాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ చ�
దేశీయంగా విమానాలు ఎక్కేవారు గణనీయంగా పెరుగుతున్నారు. 2025 సంవత్సరంలో దేశీయంగా విమానాలను వినియోగించిన వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన 3 శాతం ఎగబాకి 16.69 కోట్లకు చేరుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది.
విమాన ప్రయాణికులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) శుభవార్త చెప్పింది. ఇకపై విమానం కదలటం ఆలస్యమైతే సీట్లోనే గంటల తరబడి అతుక్కుని పోవాల్సిన పనిలేదట.
దేశీయ విమాన ట్రాఫిక్లో మూడో అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని కాపా ఇండియా చీఫ్ కపి కౌల్ తెలిపారు.