ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వైర్లెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవలు పెద్ద విమానాల్లో మాత్రమే అందిస్తున్నట్లు, దశలవారీగా మిగతా విమానాల్లో కూడా ప్రారంభించబోతున్నది.
AIR India | ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది యాజమాన్యం. ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న పైలెట్లకు బోనస్ను కూడా అందించనున్నట్లు గురువారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది టాటా సన్స్ యాజమాన్యం. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు తగ్గించిన సంస్థ..ప్రస్తుతం వీటిని పునరుద్దరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీం�