ఎయిర్ కండిషనర్ల(ఏసీ) ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో దేశవ్యాప్తంగా ఏసీ ధరలు భారీగా పెంచుతున్నాయి.
జీఎస్టీ స్లాబ్లు మారితే ఏసీల ధరలు రూ.2,500 వరకు తగ్గే వీలున్నది. ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, త్వరలో ఈ స్లాబ్ను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతున్నది.
Consumer Durables | వేసవిలో కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీల అమ్మకాలు పెరుగుతున్నాయి. గతేడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం సైతం వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అం
Electric Demand | వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్ లోనే ఏసీల కోసం విద్యుత్ గిరాకీ గరిష్ట స్థాయికి చేరుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది.