జీఎస్టీ స్లాబ్లు మారితే ఏసీల ధరలు రూ.2,500 వరకు తగ్గే వీలున్నది. ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, త్వరలో ఈ స్లాబ్ను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతున్నది.
Consumer Durables | వేసవిలో కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీల అమ్మకాలు పెరుగుతున్నాయి. గతేడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం సైతం వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అం
Electric Demand | వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్ లోనే ఏసీల కోసం విద్యుత్ గిరాకీ గరిష్ట స్థాయికి చేరుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది.