జైపూర్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. మరో నెలన్నర రోజుల్లో రాజస్థాన్లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జైపూర�
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బెంగాల్ చీఫ్ జమీరుల్ హసన్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీలో �