బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మరోసారి ఐదు రోజుల పనిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పనిని కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 24, 25న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ) హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలు, పీఎల్�
బ్యాంకింగ్ రంగంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వారంలో 5 రోజుల పని దినాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) గురువారం దీన్ని వినిపించింది.