కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 24, 25న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ) హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలు, పీఎల్�
బ్యాంకింగ్ రంగంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వారంలో 5 రోజుల పని దినాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) గురువారం దీన్ని వినిపించింది.