AAP Leaders Join BJP | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు ఆప్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Punjab Bypolls | పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడ్లో ఉన్నది. ఒక స్థానంలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల�
ఐటీ సేవల సంస్థ ఎహెడ్.. హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గతేడాది గురుగ్రామ్లో 400 మంది సిబ్బందితో డెలివరీ ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా ప్రారంభించిన కార్యాలయం కోసం వచ్చే ఏడాదిలోగా 500 మంది �
Exit Polls | లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ముందంజలో ఉంది.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అవినీతి ఆరోపణలున్న ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC)కు చెందిన సాదులాజాబ్ కౌన్స�
లక్నో: యూపీలో జరిగిన పార్టీరహిత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఆధిక్యత సాధించింది. నేరుగా పార్టీలు రంగంలోకి దిగకుండా తాము బలపరిచే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాయి. జిల్లా పంచాయ�