రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని �
చెన్నూర్లో ‘డబ్బులు ఇస్తేనే ఎరువులు’ శీర్షికన ‘నమస్తే’లో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా స్థాయి అధికారులు మండలంలోని పలు గ్రామాల్లోని డీసీఎమ్మెస్, హాకా, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో బెల్లంపల్లి �
సరిపడా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు లభించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీలుగ విత్తనాల కోసం మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుల్కల్, చౌటకూరు, దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల
రైతుల కోసమే ఆగ్రోసేవా కేంద్రా లు పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారం