రాజాపేట మండలం కేంద్రంలోని ఠాకూర్ స్వరన్ పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శించారు.
University Lands | వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది .