జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో రెండు రోజులుగా తాగునీరు సరఫరా చేసే బోరుమోటర్లు పనిచేయకున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకొనేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది
నీరు లేక నెర్రలు తీసిన బుందేల్ ఖండ్ భూములు ఇప్పుడు జల కళను సంతరించుకుంటున్నాయి. వట్టిబోయిన వ్యవసాయ బావులు, 50 అడుగుల లోతులోకి వెళ్లినా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నడ�
తాగునీటి కోసం నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి ఎస్సీకాలనీ మహిళలు తిప్పలు పడుతున్నారు. వాటర్ట్యాంక్ ఉన్నప్పటికీ పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో పది రోజు�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన రైతులు పరికపల్లి వెంకటేశ్వర్లు, బుచ్చిరాములు ఊరచెరువు బావి కింద యేటా నాలుగు ఎకరాల్లో వరి పొలం సాగు చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో 34 పుట్ల వడ్ల�