పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన స్వయం సమృద్ధి దిశగా సిద్దిపేట జిల్లా మరో కీలక అడుగు వేస్తున్నది. ఈ పరిశ్రమ నంగునూరు మండలం నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ.250 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్నది.
మండలంలోని ఆరెపల్లి-ఆత్మకూరు దారిలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా హరితహారంలో పెంచిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యవసాయ వ్యర్థాలను రోడ్ల పకన పోసి ఉంచడంతో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో హరితహారం చ