నాణ్యమైన విత్తనాలు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థాన
విశ్వవిద్యాయాల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు చేరేలా ప్రతి శాస్త్రవేత్త కృషి చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ సుధారాణి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో దక�
రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు.
వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు, వ్యవసాయానికి సాంకేతిక దన్ను గా నిలిచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పని చేయనున్న.
పాకిస్థాన్లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావి�
వ్యవసాయ రంగమే దేశానికి దిక్సూచీ అని న్యూఢిల్లీ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ (ఐసీఏఆర్- నార్మ్)డా. జె.సి. కథ్యాల్ అన్నారు.