Achampeta | ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతులు కన్నెర్ర జేశారు. కండ్లముందే తమ శ్రమను దళారులు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయిన రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని(Agricultural Market office) �
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ధర తగ్గడంతో రైతులు కన్నెర్ర చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సోమవారం ఒక్కరోజే మార్కెట్కు 43 వేల బస్తాల ధాన్యం