వ్యవసాయ పొలాలకు లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన కరెంట్ను సరఫరా చేయాలని నాచహళ్లి సబ్స్టేషన్ పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి మండలం నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్దగూడెంతండాలకు చె
పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి విద్యుత్ ఉపకరణాలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివర