ఓ వ్యవసాయ పొలంలో స్తంభం పాతేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ..
మండల పరిధిలోని ఘణపూర్ గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో పంటకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలో పడి గొర్రెల కా పరి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపిన వివరా