అన్నదాతపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. వ్యవసాయ పంటలకు కచ్చితంగా వినియోగించాల్సిన పొటాష్ ధరను అమాంతం పెంచేసింది. ఇప్పటికే యూరియా, డీఏపీ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పెరిగిన పొటాష్ ధ�
వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,
దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం వేధిస్తున్న తరుణంలో వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేరానికి పాల్పడేవారికి భార
మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని ఆయన కంపెనీ ప్రతినిధ