Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో బస్సు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఓ కారును ఢీకొన్న బస్సు.. ఆ తర్వాత కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 5 మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్
Bus Accident | దేశంలో ఇటీవలే బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది.
ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబి రాణి మౌర్యకు (Baby Rani Mourya) పెను ప్రమాదం (Road Accident) తప్పింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది.
Doctors Killed: లక్నోలో పెళ్లికి హాజరై వస్తున్న నలుగురు డాక్టర్లు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సైఫాయి మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ఆ డాక్టర్ల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. డాక్ట�
expressway | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉన్నావ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై (expressway) వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది.
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.