కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.