గిట్టుబాటు ధర కోసం జనగామ జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కారు. క్వింటాల్కు రూ.18వేల ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై, రఘునాథపల్లి మండలం కుర్చ
Purchase Centres | ఇవాళ రామాయంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించి మాట్లాడారు. రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొ
Grain Purchase Centres | సన్న రకం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 ప్రభుత్వం బోనస్గా ఇస్తుందని ఐకేపీ ఏపీఎం కిషన్పే ర్కొన్నారు. అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నట�
Mahabubnagar | కష్టపడి తెచ్చిన పంటకు రైతులకు లాభం చేసేది పోయి రైతులకే నష్టం చేస్తున్న వైనంపై అన్నదాతలు కన్నెర్రజేశారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో పల్లికి గిట్టుబాటు ధర(Groundnut crop) కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రైతు లకు మార్కెట్ యార్డులో వసతుల కల్పన, గిట్టుబాటు ధర లభించడంతో ఇతర యార్డు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన