భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మాజీ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ (66) శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. భారత ఫుట్బాల్కు ఏకంగా 12 ఏండ్ల పాటు పనిచేసి ఎనలేని సేవలందించిన ఆయన.. అనారోగ్య కారణ
ఏఎఫ్సీ మహిళల ఆసియాకప్లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో భారత జట్టు ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో భారత్ 1-3 తేడాతో చైనీస్ తైపీ చేతిల�
ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆధ్వర్యంలో జరిగే ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ టోర్నీ చరిత్రలో తొలిసారిగా బెర్తును ఖాయం చేసుకున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టు.. వచ్చే ఏడాది జరుగబోయే 2026 ఉమెన్స్ ఏఎఫ్సీ ఆసియా �
ఏఎఫ్సీ మహిళల ఏషియన్ కప్ ఆస్ట్రేలియా 2026 క్వాలిఫయర్స్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. సోమవారం 24 మందితో ప్రకటించిన భారత జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది.