ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆధ్వర్యంలో జరిగే ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ టోర్నీ చరిత్రలో తొలిసారిగా బెర్తును ఖాయం చేసుకున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టు.. వచ్చే ఏడాది జరుగబోయే 2026 ఉమెన్స్ ఏఎఫ్సీ ఆసియా �
ఏఎఫ్సీ మహిళల ఏషియన్ కప్ ఆస్ట్రేలియా 2026 క్వాలిఫయర్స్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. సోమవారం 24 మందితో ప్రకటించిన భారత జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది.