Farmers | రైతులు యాసంగి కూడా అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యాసంగ
Cotton Crop | ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున అన్నారు.