Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండో విజయం నమోదైంది. రాజమహేంద్రవరం (పట్టణం) తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) గెలుపొందారు.