మండుటెండల్లోనూ మొక్కల సంరక్షణఆదర్శంగా నిలుస్తున్న బాపురావు దంపతులుబజార్హత్నూర్, ఏప్రిల్ 11: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన భగత్బాపురావు, వనిత దంపతుల ఇంట్లోకి వెళ్తుంటే ఎక్కడ చూసినా పచ్చని మొక్క
కుభీర్, ఏప్రిల్ 11 : కొవిడ్-19 వ్యాక్సిన్ వేస్టేజ్ను తగ్గించాలని, ఒక వాయిల్లో 10 మందికి తప్పకుండా టీకా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని నిర్మల్ డీఎంహెచ్వో ధన్రాజ్ ఆదేశించారు. కుభీర్ పీహ�
రూ.98 కోట్లతో మిషన్ భగీరథ మదర్ ట్యాంక్ నిర్మాణంపట్టణ ప్రజలకు నిత్యం నీటి సరఫరాఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 11 : ఇంటింటికీ సురక్షితమైన నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆది
ఎదులాపురం, ఏప్రిల్ 10 : ఆదిలాబాద్ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. కక్షిదారులు ఉదయం 10 గంటలకే బారులుతీరారు. మాస్కు ధరించినవారికే కోర్టులోకి అనుమతించారు. చా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియసత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలుటీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలుపీహెచ్సీల వారీగా లక్ష్యాలు n ప్రతి రోజూ 100 మందికి..నిబంధనలు కఠినతరం చేస�
ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది వివరాలు సేకరించాలినెలకు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం పంపిణీమంత్రులు సబితా రెడ్డి, గంగులవీడియో కాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశంఎదులాపురం/నిర్మల్ టౌన్, ఏప్రిల్
ఎమ్మెల్యేలు జోగు రామన్న,రాథోడ్ బాపురావ్ఆదిలాబాద్లో రాంజీగోండ్ వర్ధంతి సభకు హాజరుఎదులాపురం, ఏప్రిల్9 : దేశ స్వాతంత్య్ర ం కోసం పోరాడి అమరులైన మహనీయుల ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆద
అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజలింగుఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 9 : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజలింగు అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మం