నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్14: కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మల్ ప్రధాన దవాఖానతో పాటు ఎంపిక చేసిన కేంద్రాల్లో అధిక సంఖ్య వచ్చి స్వచ్ఛందంగా టీకాలు తీసుకు�
గ్రామాలు, మండలాల్లో స్వచ్ఛంద లాక్డౌన్కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామస్తుల తీర్మానంఇప్పటికే పలుచోట్ల అమలు.. రానున్న రోజుల్లో మరికొన్ని చోట్ల..నిర్మల్లో పెయింట్ దుకాణాల సమయంలో మార్పునిర్మల�
పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,464 మంది ఉపాధ్యాయులు ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 :ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ గుర్తింపు(ఐడీ) క
22 ఎకరాల్లో సాగు.. యేటా రెండు పంటలు..2.5 కిలోమీటర్లు పైప్లైన్ వేసి నీటి సరఫరాప్రతి సీజన్లో 50 మందికిపైగా కూలీలకు ఉపాధిప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై సాగు వైపు..రైతుబంధు, ఉచిత కరెంట్, సబ్సిడీపై పరికరాల�
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షందెబ్బతిన్న పంటలు.. కూలిన ఇంటి పైకప్పులు..నేలరాలిన మామిడి కాయలు.. విరిగిపడిన చెట్లకొమ్మలు..నార్నూర్/జైనూర్, ఏప్రిల్ 13 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అకాల వర్�
ప్రత్యేక తరావి నమాజ్కు మసీదుల్లో ఏర్పాట్లుఉగాది పర్వదినం రోజు కనిపించిన నెలవంకనెలరోజుల పాటు ముస్లింల ఉపవాస దీక్షలుదండేపల్లి, ఏప్రిల్ 13 : రంజాన్ ఉపవాసాలు బుధవారం నుంచి ప్రారం భం కానున్నాయి. మంగళవారం �
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
నేడు ప్లవనామ సంవత్సరానికి స్వాగతంవేడుకలకు సిద్ధమైన ప్రజలునిబంధనలు పాటించాలి : అధికారులుమంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) /హాజీపూర్ : కాల గమనంలో మరో తెలుగు వత్స రం గడిచిపోయింది. ఎన్నెన్నో ఆనందాలు, ఆటు
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏఏఐ బృందం పరిశీలనస్థల వివరాలు తెలియజేసిన సర్వే అధికారులుఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్న సభ్యులుఆదిలాబాద్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్లో విమానా�
ప్రభుత్వ శాఖల్లో కేంద్రాల ఏర్పాటుపనిచేసే చోటే ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్నిర్మల్ జిల్లాలోని పలు కార్యాలయాల్లో అమలుసత్ఫలితాలు ఇస్తున్న ప్రక్రియత్వరలో కుల, మహిళా సంఘాలు, వృద్ధులకు అందించేంద�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిజ్యోతిబా ఫూలేకు ఘన నివాళినిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : యువత మహనీయుల అడుగుజాడల్లో నడువాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నార�