బోధనోపకరణాలతో అర్థవంతమైన బోధన చేయవచ్చని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (ట�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్
బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. నిర�