తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) మరో రికార్డు నెలకొల్పింది. శనివారం నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్లో సైబర్ నేరాలకు సంబంధించిన 4,893 కేసుల్లో బాధితులకు రూ.33.27 కోట్లను రీఫండ్గా అందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల్లోనే సుమారు రూ.85.05 కోట్లను సైబర్ క్రైం బాధితులకు రీఫండ్ చేసినట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీ)శిఖాగోయెల్ వెల్లడించారు. మార్చి-జూలై మధ్య ఈ డబ్బులు విడుదలైనట్�
ADG Shikha Goel | రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రవేశపెట్టిన టీ సేఫ్ (ట్రావెల్ సేఫ్) యాప్ ద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మరింత మెరుగైన రక్షణను కల్పిస్తున్నామని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపా
నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తూ.. పాస్పోర్టులు పొందిన కేసులో ప్రధాన నిందితులను సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్టు ఈవోడబ్ల్యూ ఎస్పీ వెంకటలక్ష్మి తెలిపారు.