తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. సాంకేతికతను ఉపయోగించి చాలెంజింగ్ కేసులను సులువుగా పరిష్కరిస్తుండటం పట్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స�
మూడు దశాబ్దాలుగా పరారీ లో ఉన్న ఇద్దరు నిం దితులను తెలంగాణ సీఐడీ పోలీసులు శు క్రవారం అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఒకరు నకిలీ సర్టిఫికెట్లతో సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు ఇప్పించి, �