రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను అంచన వేసిదానికి అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల జీజేపీ అధ్యక్షుడు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమా�
రైతులకు సరిపడా ఎరువులను అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎరువులను అందించడం�