పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకుని 2025 మార్చి 31వ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్ర్కైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీ�
రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�