అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నివేదికలను ఎన్నికల వ్యయ పరిశీలకులు సతీశ్ గురుమూర్తి, డీఎం నిమ్జే, సంతోష్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక�
జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించార
తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి.