ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ను బదిలీ చేసి.. ఆయన స్థానం
అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై ఐడీవోసీలో�
అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
అర్జీదారుల సమస్యల పరిషారానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీ
స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థా�