ప్రభుత్వ ఆశయానికనుగుణంగా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ కార
జిల్లాలో ‘మన ఊరు - మన బడి’ కింద కొనసాగుతున్న పనుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ప్రగతి లో వెనుకంజలో ఉండడంతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈ�
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఇక్కడి నిర్మాణాలను చేపట్టారని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు.