విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోం అన్నారు. శనివారం మాగనూర్, కృష్ణ మండలాల్లో కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ బడుల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మాగనూరు, కృష్ణ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలం ఆకస్మికంగా పర్యటించారు. కేజీబీవీ స్కూళ్�
లోక్సభ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్�
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు బండి విజయ ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ తెలిపారు.