అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్కు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జిల్లా అధి�
గిరిజన తండాలన్నింటిని పట్టణాలకు దీటుగా సమగ్రాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.కోట్ల నిధులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖా�
వర్ధన్నపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ అంచనా ఆదాయ వ్యయాల తుది నివేదికపై కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే సమక్షంలో సమగ్రంగా చర్చించారు.