దేశంలో మైనర్లు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. 10 నుంచి 17 ఏండ్ల మధ్య వయసున్న మైనర్లలో దాదాపు 1.58 కోట్ల మందికి మత్తు పదార్థాల అలవాటు ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి బానిస కావొద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నగర పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.
మద్యం ఓ దురలవాటు. మాదక ద్రవ్యం ఓ తీవ్ర వ్యసనం. రెండూ బలమైనవే. మనిషిని బలహీనుడిని చేసేవే. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకుంటే బయటపడటం కష్టం. అయితేనేం, సంకల్ప శక్తితో మత్తును చిత్తు చేయవచ్చు, మద్యం మదం దించేయవచ్చు. ఆ